Friday, May 3, 2024

‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ – ఉగాదికి స్పెష‌ల్ పోస్ట‌ర్

హీరో గోపీచంద్ తాజా చిత్రం ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్. ఈ చిత్రంలో హీరోయిన్ గా రాశిఖ‌న్నా అల‌రించ‌నుంది. ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ రొమాంటిక్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. యూవీ క్రియేషన్స్ – గీతా ఆర్ట్స్ 2 నిర్మించిన ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చాడు. ‘జిల్’ తరువాత గోపీచంద్ – రాశి ఖన్నా కలిసి నటించిన సినిమా ఇది. సత్యరాజ్ .. రావు రమేశ్ .. అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను జూలై 1వ తేదీన విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement