Tuesday, May 21, 2024

121 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన పాక్…

మెల్ బోర్న్ లో ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు 121 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. మసూద్ 38 పరుగులు చేసి శామ్ కర్రన్ బౌలింగ్ లో లివింగ్ స్టోన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పాక్ వికెట్లు కోల్పోతుండడంతో భారీ స్కోరును చేయలేకపోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement