Friday, May 17, 2024

Breaking: మల్లిఖార్జున ఖర్గేతో ప్రతిపక్షాల భేటీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ప్రతిపక్షాల నేతలు భేటీ అయ్యారు. భారత్ – చైనా సరిహద్దు, కోవిడ్ పరిస్థితులపై ఈ సమావేశంలో మల్లిఖార్జున ఖర్గేతో ప్రతిపక్షాల నేతలు చర్చించనున్నారు. అలాగే పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరపనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement