Tuesday, April 30, 2024

నేడు ఢిల్లీలో విపక్షాల సమావేశం


త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై నేడు ఢిల్లీలో విపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్రపతి ఎన్నికల్లో తీసుకోవాల్సిన నిర్ణయంపై విపక్ష పార్టీల నేతలు చర్చించనున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల నుంచి నేతలు హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement