Thursday, May 2, 2024

Stock Market: 304 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 304 పాయింట్లు కోల్పోయి 57,684కి పడిపోయింది. నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయి 17,245 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, టాటా స్టీల్, ఐటీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ కంపెనీలు టాప్ గెయినర్స్ గా నిలిచాయి. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, కోటక్ బ్యాంక్, భారతి ఎయిర్ టెల్, సన్ ఫార్మా, మారుతి కంపెనీలు నష్టాలు చవిచూశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement