Sunday, May 5, 2024

ED విచారణకు హాజరైన ఎంపీ సంజయ్ రౌత్ భార్య

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య ముంబైలో ఈడీ విచారణకు హాజరయ్యారు. పత్రాచల్ భూ కుంభకోణం కేసులో ఈడీ విచారిస్తోంది. ఇదే కేసులో శివసేన పార్టీ ఎంపీని ఈడీ విచారించగా.. ప్రస్తుతం ఆయన కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సంజయ్ రౌత్ భార్యను ఈడీ విచారిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement