Sunday, May 5, 2024

Telangana: గవర్నర్ తమిళిసై కామెంట్స్​పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ని అపఖ్యాతి పాలు చేయడానికి, తెలంగాణ గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ వేదికగా మార్చుకున్నారని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత మండిప‌డ్డారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ ప్ర‌భుత్వంపై చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇవ్వాల (గురువారం) ట్విట్టర్​ వేదికగా కవిత సీరియ‌స్ అయ్యారు. బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారంతో తెలంగాణ ప్రజల మన్ననలను పొందలేరని గ్రహించిన నేపథ్యంలో గౌరవ గవర్నర్ నుంచి ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement