Friday, May 10, 2024

Breaking: గండ్ర దంపతులకు కరోనా పాజిటివ్

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి వరంగల్ జడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి కరోనా బారిన పడ్డారు. మంగళవారం జరిగిన మంత్రుల పర్యటలో గండ్ర దంపతులు పాల్గొన్నారు. గత కొద్దిరోజుల నుండి భూపాలపల్లి జిల్లాలో విస్తృతంగా పర్యటించడం వలన జ్వరం రావడంతో పరీక్షించుకోగా కొవిడ్ గా నిర్ధరాణ అయింది. భూపాలపల్లి నియోజకవర్గంలో తమతో కలిసిన కార్యకర్తలు టెస్టులు చేయించుకోవలని కోరారు. పాజిటివ్ వచ్చిన వారు హోం క్వరెంటిన్ లో ఉండి డాక్టర్ల సలహా మేరకు మందులు వాడి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది గండ్ర దంపతులు కార్యకర్తలను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement