Thursday, May 9, 2024

Breaking: ఐటీశాఖలో భారీగా బదిలీలు

ఐటీ శాఖలో భారీగా బదిలీలు అయ్యాయి. 83మంది చీఫ్ కమిషనర్ స్థాయి అధికారులు బదిలీ అయ్యారు. ఐటీ శాఖ అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రిన్సిపల్ కమిషనర్ స్థాయిలో 155 మందిని కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఐటీశాఖ చరిత్రలోనే తొలిసారిగా భారీగా బదిలీలు జరిగాయి. హైదరాబాద్ ఐటీ ఇన్వెస్టిగేషన్ డీజీగా సంజయ్ బహుదూర్, విజయవాడ ఐటీ చీఫ్ గా శ్రీపాద రాధాక్రిష్ణ, హైదరాబాద్ ఐటీ చీఫ్ గా శిశిర్ అగర్వాల్ లను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement