Thursday, May 16, 2024

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన మల్లికార్జున ఖర్గే

ఏఐసీసీ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అధ్యక్ష బరి నుంచి తప్పుకున్న దిగ్విజయ్ సింగ్ మల్లికార్జున ఖర్గేకు మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement