Sunday, May 5, 2024

Big Breaking | నిజామాబాద్​ జిల్లాలో లారీ బీభత్సం.. ముగ్గురు మృతి

నిజామాబాద్​ జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. డిచ్​పల్లిలో ఓ కంటైనర్​ లారీ వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇవ్వాల (మంగళవారం) రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ యాక్సిడెంట్​లో తల్లీ, కూతురు సహా ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను రాజన్న (55), నవ్య (28), సమన్వి (6)గా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement