Friday, May 17, 2024

Flash.. Flash: అధికారులకు లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్త తో పాటు పలువురు అధికారులకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఎంపీ
బండి సంజయ్ ఫిర్యాదు మేరకు నోటీసులు పంపింది.

ఫిబ్రవరి 3న తమ ముందు హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ నోటీసులు అందించింది.
డీజీపీ మహేందర్ రెడ్డి, కరీంనగర్ సీపీ సత్యనారాయణ, ఏసీపీ శ్రీనివాస రావు, జగిత్యాల డీఎస్పీకి ప్రకాష్ తో పాటు కరీంనగర్‌ ఇన్‌స్పెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement