Monday, May 6, 2024

మేడారం సమ్మక్క-సారక్క జాతరకు బస్సులను ప్రారంభించిన – ఎమ్మెల్యే వనమా

కొత్తగూడెం బస్టాండ్ లో మేడారం సమ్మక్క సారక్క జాతరకు బస్సులను ప్రారంభించారు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు.ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ .. సమ్మక్క-సారక్క జాతరకు ఆర్టీసీ ప్రయాణిం చాల సురక్షితమైనదని, ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ ఆదేశానుసారం అతి తక్కువ ధరలతో ప్రజలకు గమ్యస్థానం చేర్చడానికి కొత్తగూడెం బస్టాండ్ నుంచి పది నిమిషాలకు ఒక‌ బస్సు ఏర్పాటు చేసామ‌న్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, ఉర్దూ గర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, కౌన్సిలర్లు కోలపూరి ధర్మరాజు, పరమేష్ యాదవ్, కో ఆప్షన్ సభ్యులు యాకుబ్, డైరెక్టర్ ముత్యాల ప్రవీణ్, జానీ, ఆర్టీసీ DM, హెల్త్ డిపార్ట్మెంట్ పొనకంటి రాజు, టిఆర్ఎస్ నాయకులు శ్రీ వనమా రామకృష్ణ గారు,MA. రజాక్, మసూద్, కేకే శీను, పోస్ట్ ఆఫీస్ వాసు, మంద హనుమంతు, కుసపాటి శీను, 22వ వార్డ్ యాకూబ్, వనమా రాము, పిల్లి కుమార్, మున్నా, అశోక్, ఈశ్వర్, సురేందర్, దొమ్మేటి నాగేశ్వరరావు, కాజా, రెడ్డి బ్రదర్స్, మధుసూదన్ రావు, సూరి, లచ్చి రామ్, గాయత్రి, నాగేందర్, మాన్ సింగ్, బాల ప్రసాద్ పాసి, మహేష్, ఏనుగుల శీను, రాంజీ మరియు ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు, హెల్త్ డిపార్ట్మెంట్, డాక్టర్ లు, సిబ్బంది, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement