Saturday, July 27, 2024

Tarun Chugh : తెలంగాణలో ఈనెల 25న జేపీ నడ్డా పర్యటన

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 25న తెలంగాణలో పర్యటించనున్నారని తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్‌లో జరిగే భారీ బహిరంగ సభలో నడ్డా పాల్గొననున్నారని తెలిపింది. అతి త్వరలో అమిత్ షా పర్యటన కూడా ఖరారు కానుందని వెల్లడించారు. వాయిదా పడిన పర్యటనను ఖమ్మంలోనే కొనసాగించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement