Sunday, May 5, 2024

IPL: పంజాబ్ టార్గెట్ 175 ప‌రుగులు

మొహాలీలో పంజాబ్ వ‌ర్సెస్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో ముందుగా బెంగ‌ళూరు జ‌ట్టు బ్యాటింగ్ చేప‌ట్టింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో బెంగ‌ళూరు జ‌ట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 174 ప‌రుగులు చేసింది. బెంగ‌ళూరు ఓపెనర్ డుప్లెసిస్ 84 పరుగులు, విరాట్ కోహ్లీ 59 పరుగులు చేశారు. పంజాబ్ జ‌ట్టు విజ‌య‌ల‌క్ష్యాన్ని చేరుకోవాలంటే 175 ప‌రుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement