Monday, April 29, 2024

Breaking: 2024 ఎన్నిక‌ల్లో విప‌క్షాల కూట‌మిదే గెలుపు.. ఖ‌ర్గే

2024 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో విప‌క్షాల కూట‌మిదే గెలుపు అని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… విప‌క్షాల కూట‌మికి కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వ‌హిస్తుంద‌న్నారు. 2024లో బీజేపీని ఓడించేందుకు కూట‌మి కోసం ఇత‌ర పార్టీల నేత‌ల‌తో కూడా మాట్లాడుతున్నామ‌ని ఖ‌ర్గే తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement