Sunday, May 5, 2024

తమకు ఏదైనా ప్రమాదం జరిగితే సీఎందే బాధ్యత.. ఏక్ నాథ్ షిండే

మహారాష్ట్రలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. గంట గంటకూ ట్విస్ట్ ల ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భద్రత అంశం తెరమీదకు వచ్చింది. శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే భద్రత తొలగింపుపై షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు, తమ కుటుంబ సభ్యులకు ప్రమాదం జరిగితే సీఎం దే బాధ్యత అన్నారు. భద్రతపై ఏక్ నాథ్ షిండే ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement