Sunday, May 5, 2024

తెలంగాణలో హంగ్ రాదు.. మంత్రి తలసాని

తెలంగాణ రాష్ట్రంలో హంగ్ రాదని.. పూర్తి స్థాయి మెజార్టీ బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఎవరితోనూ పొత్తు ఉండదన్నారు. కాంగ్రెస్ తో ఎవరూ పొత్తు పెట్టుకోరన్నారు. జాతీయ రాజకీయాల్లో పొత్తులపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారన్నారు. ప్రతిపక్షాలు గాలి మాటలు మాట్లాడడం సరికాదన్నారు. ప్రతిపక్షాల మాటలను ఎవరూ పట్టించుకోరని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement