Friday, May 17, 2024

ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం ముందు హై టెన్షన్

ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం ముందు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఏఐసీసీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీని ఈడీ మళ్లీ విచారణకు పిలిచినందుకు గానూ నిరసనగా కాంగ్రెస్ నేతలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పలువురు ఎంపీలు, నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కాంగ్రెస్ నేతల అరెస్టుపై నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement