Friday, May 3, 2024

Yadadari: యాదగిరీశుడి దర్శించుకున్న గవర్నర్ తమిళసై

ఉగాది ప‌ర్వ‌దినం సందర్భంగా తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ యాదాద్రి శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్నారు. భ‌ర్త సౌంద‌ర‌రాజ‌న్‌తో క‌లిసి వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై స్వామివారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల‌కు ఆల‌య అర్చ‌కులు ప్ర‌త్యేక ఆశీర్వ‌చ‌నాలు అంద‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement