Sunday, April 28, 2024

Railway | గుడ్ న్యూస్‌.. స‌మ్మ‌ర్ దృష్ట్యా ప‌లు రూట్ల‌లో రైల్ స‌ర్వీసులు పెంపు

ఎండాకాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అదనపు రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్-దనపూర్; నాందేడ్-ఈరోడ్; సంబల్‌పూర్-కోయంబత్తూర్ మధ్య మొత్తం 62 రైలు సర్వీసులు నడపనున్నట్టు సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. ప్రత్యేక రైళ్ల జాబితాను కూడా ఆయ‌న విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement