Tuesday, May 21, 2024

చెన్నై ఎయిర్ పోర్టులో రూ.3కోట్ల విలువైన బంగారం పట్టివేత

చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. సుమారు రూ.3కోట్ల విలులైన బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన రెండు పార్సిల్స్ లో రూ.3కోట్ల విలువైన బంగారంను గుర్తించారు. బంగారంను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement