Monday, April 29, 2024

Gold Price: పసిడి ప్రియులకు షాక్.. రూ.50 వేల మార్క్ దాటిన బంగారం ధర

బంగారం కొనే వారికి బ్యాడ్‌ న్యూస్‌. నిన్నటి వరకు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా పెరిగాయి. బంగారం ధర రూ.50 వేల పైన నమోదై వినియోగదారులకు షాక్ ఇచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1000 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.45,800 నుంచి రూ.46,800కు పెరిగింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.51,050కు చేరింది. మరోవైపు వెండి ధరల కూడా రూ.500 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.67,400కు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement