Sunday, May 5, 2024

Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధర

పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. బంగారం ధర రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా ఈ రోజు కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అయితే, వెండి రేటు మాత్రం నిలకడగానే కొనసాగింది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.10 పెరిగింది. దీంతో పసిడి ధర రూ. 52,810కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ. 48,410కు ఎగసింది. బంగారం ధరలు స్వల్పంగా పెరిగితే.. వెండి రేటు మాత్రం స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ. 74,700 వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement