Saturday, May 18, 2024

344 పరుగుల వద్ద ఐదో వికెట్ డౌన్.. విరాట్ కోహ్లీ (113) ఔట్

బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో భారత్ జట్టు 344 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. భారత్ జట్టు బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ 113 పరుగులు చేసి షకీబ్ బౌలింగ్ లో హసన్ మిరజ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement