Wednesday, May 1, 2024

FLASH: నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత..

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ అరవింద్ ఇంటి ముందు ట్రాక్టర్‌తో రైతులు వడ్లు పోశారు. ఎంపీ అరవింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం తక్షణమే ధాన్యం సేకరణ చేపట్టాలని, వడ్లు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement