Monday, May 6, 2024

ఉద్యోగుల‌కు దీపావ‌ళి బోన‌స్‌.. ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం

Good News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ తీపి కబురు చెప్పింది. గ్రూప్‌-సి. గ్రూప్‌-బి నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులకు తాత్కాలిక బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. 30 రోజుల సగటు వేతనానికి సమానంగాఈ బోనస్‌ ఇవ్వనున్నారు. ప్రతి ఉద్యోగికి కనీసం రూ.6,908 బోన్‌సగా లభించే చాన్స్ ఉంది. పనితీరు ఆధారంగా అందించే బోనస్‌ స్కీమ్‌ల ద్వారా లబ్ధిపొందని వారికి ఈ స్కీమ్‌ వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement