Thursday, May 2, 2024

Breaking: హర్యానాలో ఉద్రిక్తంగా ఉద్యోగుల ఆందోళన

హర్యానా రాష్ట్రంలో ఉద్యోగుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పంచకులలో సీఎం కట్టర్ ఇంటి ముట్టడికి ఉద్యోగులు యత్నించారు. పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఉద్యోగులను అడ్డుకోవడంతో పోలీసులపైకి ఉద్యోగులు రాళ్లు రువ్వారు. ఉద్యోగులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, బాష్ప వాయు ప్రయోగం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement