Monday, May 6, 2024

రేపు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం

ఈనెల 25న దేశ పదిహేనవ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయనున్నట్టు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యున్నత రాజ్యంగ పదవిని చేపడుతున్న తొలి గిరిజన మహిళగా 64 ఏళ్ల ముర్ము రికార్డులకెక్కారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉదయం 10.15 గంటలకు రాష్ట్రపతి ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement