Saturday, May 11, 2024

దాసోజు శ్రవణ్ సెల్ఫ్ మేడ్ లీడర్.. మంత్రి కేటీఆర్

దాసోజు శ్రవణ్ సెల్ఫ్ మేడ్ లీడర్ అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో స్వామిగౌడ్ వీరోచిత పోరాటం చేశారన్నారు. ఈసందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ… అందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ పిలుపుతో ఉద్యమంలో కసిగా పనిచేశామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement