Friday, April 26, 2024

క‌రోనా కొత్త కేసుల వివ‌రాలు..

క‌రోనా మ‌ళ్ళీ విజృంభిస్తుంది..దీనికి తోడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొత్త కొత్త వైర‌స్ లు పుట్టుకొస్తున్నాయి. కాగా గ‌డ‌చిన 24గంట‌ల్లో 8,744కొత్త కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ వెల్ల‌డించింది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా 624 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటివరకు కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 4,68,554కు చేరుకుంది. ప్రస్తుత దేశంలో 1,05,961 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.80శాతంగా ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement