Tuesday, May 21, 2024

కొత్త‌గా 3,230 క‌రోనా కేసులు-32మంది మృతి

కొత్త‌గా 3,230క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.32మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,230 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,72,243 కు చేరింది. దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 42,358 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 89.1 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 32 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,28,562 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4,255 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,40,04553 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.17 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 14 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Advertisement

తాజా వార్తలు

Advertisement