Saturday, May 18, 2024

కొత్త‌గా 17,135క‌రోనా కేసులు

కొత్త‌గా 17,135క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసులు 4,40,67,144కు చేరాయి. ఇందులో 4,34,03,610 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,477 మంది కరోనాకు బలయ్యారు. మరో 1,37,057 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 47 మంది మరణించగా, 19,823 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 3.69 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 204.84 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.32 శాతం ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement