Saturday, May 18, 2024

ఒక‌సారి రండి.. అమిత్ షా ఆఫీస్ నుంచి బీజేపీ నేతలకు పిలుపు..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫీసు నుంచి తెలంగాణ బీజేపీ నేతలకు పిలుపు వచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ఢిల్లీకి రావాలన్న‌పిలుపుతో వ‌చ్చే మంగళవారం హోంమంత్రి కార్యాలయంలో అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ భేటీలో హుజూరాబాద్ గెలుపు, పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

అలాగే, పార్టీలోని ముఖ్య నాయకుల బాధ్యతలపై దిశానిర్ధేశం చేసే చాన్స్ కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్ నడుస్తున్న నేపధ్యంలో ఈ భేటీకి మ‌రింత ఇంపార్టెన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement