Tuesday, April 30, 2024

ఆర్థిక‌భారం ఉన్నా తోచినంత ఇస్తున్నాం – ఉద్యోగుల‌కు థ్యాంక్స్ – సీఎం జ‌గ‌న్

ప‌రిస్థితులు చాలా క‌ఠినంగా ఉన్నాయ‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. ఉద్యోగుల‌తో చ‌ర్చ‌ల త‌ర్వాత సీఎం మీడియాకి ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. ఆర్థిక భారం ఉన్నా తోచినంత ఇస్తున్నామ‌న్నారు. ఉద్యోగులు అర్థం చేసుకున్నందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు జ‌గ‌న్. ప‌రిస్థితులు ఇలా లేకుంటే ..ఇటువంటి ప‌రిస్థితులు వ‌చ్చేవి కావ‌న్నారు. అందుకే రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఆర్థిక‌భారం పెరిగింద‌న్నారు. అంద‌రూ ప‌రిస్థితిని అర్థం చేసుకున్నందుకు జ‌గ‌న్ థ్యాంక్స్ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement