Friday, May 3, 2024

కొత్త‌గా 5,335క‌రోనా కేసులు

గ‌డిచిన 24గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 5,335క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,47,39,054 కు చేరింది. యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 25,587 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 94. 87 శాతంగా ఉంది.ఇక దేశంలో 13 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,30,929 కి చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2826 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,41,82,538 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,20,66,18,366 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 1,60,742 మందికి కరోనా పరీక్షలు వేసింది ఆరోగ్య శాఖ.తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 5335 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement