Monday, April 29, 2024

Breaking : కారులో చెల‌రేగిన మంట‌లు – ఓ వ్య‌క్తి ద‌గ్థం

నెల్లూరు జిల్లా గొల‌గ‌మూడి ద‌గ్గ‌ర కారులో మంట‌లు చెల‌రేగాయి. దాంతో కారు పూర్తిగా ద‌గ్థ‌మ‌యింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ వ్య‌క్తి స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యాడు. కాగా కారులో మంట‌ల వెనుక కుట్ర ఏమైనా ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. బ‌హిరంగ‌ప్ర‌దేశంలో కారు ద‌గ్థ‌మ‌యింది. వెంక‌టాచ‌లం మండ‌లం గొల‌గ‌మూడి ద‌గ్గ‌ర ఈ ఘ‌ట‌న జ‌రిగింది. హ‌త్యా, ప్ర‌మాద‌మా అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement