Friday, May 3, 2024

Breaking : మేడారం స‌మ్మ‌క్క‌, సార‌మ్మ‌ల‌ని ద‌ర్శించుకున్న వైఎస్ ష‌ర్మిల‌

YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల మేడారం జాత‌ర‌ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో వనదేవతలు సమ్మక్క, సార‌మ్మ‌ల‌ను దర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం నిలువెత్తు బెల్లంని అమ్మ‌వార్ల‌కి స‌మ‌ర్పించారు. ష‌ర్మిల‌కి అధికారులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అంద‌రిని చిరున‌వ్వుతో ప‌ల‌క‌రించారు ష‌ర్మిల‌. అనంత‌రం మొక్కుల‌ను చెల్లించుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement