Friday, May 3, 2024

Breaking : పూంగోడ్ లో కూలిన స్టేడియం గ్యాల‌రీ – 225మందికి గాయాలు – 10మంది ప‌రిస్థితి విష‌మం

కేర‌ళ‌లో ప్ర‌మాదం చోటు చేసుకుంది. మ‌ల‌ప్పురంలో స్టేడియం గ్యాల‌రీ కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాదంలో 225మందికి గాయాలు అయ్యాయి. కాగా వారిలో 10మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఫుట్ బాల్ మ్యాచ్ వీక్షిస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. కేర‌ళ‌లోని మ‌ల‌ప్పురం పూంగోడ్ లో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. దాంతో గాయాల‌పాల‌యిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదంపై ద‌ర్యాప్తు చేప‌ట్టారు అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement