Sunday, May 5, 2024

Breaking : ప్ర‌త్తిపాడులో పెట్రోల్ చోరీ – 40లీట‌ర్లతో ఉడాయించిన యువ‌కులు

గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడులో పెట్రోల్ చోరీ జ‌రిగింది. తెల్ల‌వారుజామున బంక్ లో ముగ్గురు యువ‌కులు చొర‌బ‌డ్డారు. కాగా పెట్రోల్ బంక్ లో సేల్స్ బాయ్స్ నిద్ర‌లో వున్నాడు. 40లీట‌ర్ల పెట్రోల్ తో ఉడాయించారా ఆ యువ‌కులు.దాంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు బంక్ యాజ‌మాన్యం.సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగ‌ల‌ను ప‌ట్టుకున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement