Monday, April 29, 2024

Breaking : లోక్ స‌భ వాయిదా – జీఎస్టీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వ‌సూళ్లు – వేత‌న జీవుల ఆశ‌ల‌పై నీళ్లు

వ్య‌క్తిగ‌త ప‌న్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు..ట్యాక్స్ కు సంబంధించి అనుబంధ సెక్ష‌న్ల‌లోనూ మార్పులు లేవు..వేత‌న జీవుల ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లిన బ‌డ్జెట్. ఉస్సూరుమ‌నిపించిన సీత‌మ్మ‌. 2022-23మొత్తం బ‌డ్జెట్ అంచ‌నాలు రూ.39.45ల‌క్ష‌ల కోట్లు.. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కూడా 10నుంచి 14శాతానికి పెంపు..జీఎస్టీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వ‌సూళ్లు.. రూ.1,40,986కోట్ల మేర జీఎస్టీ వ‌సూళ్లు..జ్యువెల‌రీ, డైమండ్ల‌పై క‌స్ట‌మ్ డ్యూటీ 5శాతానికి త‌గ్గింపు.. కాగా లోక్ స‌భ వాయిదా ప‌డింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement