Friday, May 17, 2024

Breaking : జూబ్లీహిల్స్ లోని ప‌ది ప‌బ్ ల‌కు నోటీసులు

హైద‌రాబాద్ లో ప‌బ్ ల‌పై హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. దాంతో జూబ్లీహిల్స్ లోని ప‌ది ప‌బ్ ల‌కు నోటీసులు జారీ చేశారు. 29వ తేదీలోగా నివేదిక ఇవ్వాల‌ని ఆ ప‌బ్ ల‌కు ఆదేశం జారీ చేశారు. త‌దుప‌రి విచార‌ణ వ‌చ్చే బుధ‌వారానికి వాయిదా వేసింది కోర్టు. జూబ్లీహిల్స్ రెసిడెన్షియ‌ల్ అసోసియేష‌న్ ఈ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement