Sunday, May 5, 2024

Breaking : చిరంజీవిని క‌లిసిన గంటా శ్రీనివాస‌రావు

హైద‌రాబాద్ లో మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు డీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు.ఈ భేటీలో తాజా రాజ‌కీయాల‌పై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.చిరంజీవి తాజా వ్యాఖ్య‌ల నేపథ్యంలో వారి భేటీ ప్రాధాన్య‌త‌ని సంత‌రించుకుంది. కాగా గాడ్ ఫాద‌ర్ మూవీ స‌క్సెస్ సాధించ‌డంతో చిరంజీవిని అభినందించేందుకే తాను క‌లిశాన‌ని చెబుతున్నారు గంటా. ఏదేమైనప్పటికీ ఈ భేటీకి సంబంధించిన వివరాలపై పూర్తి క్లారిటీ మాత్రం రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement