Thursday, May 9, 2024

BREAKING : ఈరోడ్ లోని కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో విష‌వాయువు లీక్ : య‌జ‌మాని మృతి , 13మందికి తీవ్ర అస్వ‌స్థ‌త‌


ఈరోడ్ లోని కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో విష‌వాయువు లీక్ అయింది. దాంతో ఆ ఫ్యాక్ట‌రీ యాజ‌మాని మృతిచెందాడు. ఈ ఘ‌ట‌న‌లో 13మంది కార్మికులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కి గుర‌య్యారు. దాంతో వారిని స‌హాయ‌క సిబ్బంది ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement