Friday, April 26, 2024

Breaking : కేంద్రం తీరుపై బ‌డ్జెట్ ప్ర‌సంగంలో విమ‌ర్శ‌లు – తెలంగాణ ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ తీస్తున్నారు – హ‌రీశ్ రావు

కేంద్రం తీరుపై బ‌డ్జెట్ ప్ర‌సంగంలో విమ‌ర్శ‌లు చేశారు మంత్రి హ‌రీశ్ రావు. రాష్ట్ర ఆవిర్భావం నుంచే కేంద్రం దాడి మొద‌లైంద‌న్నారు. స్వ‌రాష్ట్రంలో కేంద్రం వివ‌క్ష చూపుతోంద‌న్నారు. ప్ర‌గ‌తిశీల రాష్ట్రాల‌ను కేంద్రం నిరుత్సాహ‌ప‌రుస్తోంద‌న్నారు. ఏడు మండ‌లాల‌ను ఏపీకి అక్ర‌మంగా బ‌ద‌లాయించింద‌న్నారు. త‌ల్లిని చంపి బిడ్డ‌ను బ‌తికించార‌ని ప్ర‌తిసారీ వ్యాఖ్యానిస్తున్నారు..తెలంగాణ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను తీవ్రంగా దెబ్బ‌తీస్తున్నార‌న్నారు. విభ‌జ‌న హామీల అమ‌లులో అతీగ‌తీ లేద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement