Sunday, May 19, 2024

Big Breaking : పంజాబ్ నేష‌నల్ బ్యాంక్ కేసులో కీల‌క పురోగ‌తి – సీబీఐ క‌స్ట‌డీలో సుభాష్ శంక‌ర్

పంజాబ్ నేష‌నల్ బ్యాంక్ కేసులో కీల‌క పురోగ‌తి క‌నిపించింది. సుభాష్ శంక‌ర్ ని భారత్ కి తీసుకువ‌చ్చారు సీబీఐ అధికారులు. కాగా నీర‌వ్ మోడీ కంపెనీలో డీజీఎంగా ప‌ని చేశారు సుభాష్. ఈ మేర‌కు ఈజిప్ట్ నుంచి భార‌త్ కి సుభాష్ ను తీసుకువ‌చ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement