Saturday, September 21, 2024

మాదక ద్రవ్యాలకు కేంద్రంగా ఏపీ: పవన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాదకద్రవ్యాల కేంద్రంగా మారిందని జనసేన అధినేత పవన్​కల్యాణ్ అన్నారు. ఏపీ గంజాయి ప్రభావం దేఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాదకద్రవ్యాల కేంద్రంగా మారిందని జనసేన అధినేత పవన్​కల్యాణ్ అన్నారు. ఏపీ గంజాయి ప్రభావం దేశవ్యాప్తంగా పడుతుందన్నారు. గంజాయి నివారణకు నేతలు చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. ఏపీ నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై హైదరాబాద్‌ సీపీ, నల్గొండ ఎస్పీ చేసిన వ్యాఖ్యల వీడియోను పవన్  ట్విట్టర్ లో షేర్ చేశారు.  2018లో తన పోరాటయాత్రలో చాలా ఫిర్యాదులు వచ్చాయని గుర్తు చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పోరాటయాత్ర చేశానన్నారు.

ఇది కూడా చదవండి: ఎగిరే బైక్ ని చూశారా?.. ధర ఎంతంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement