Friday, May 3, 2024

Big Breaking | హైదరాబాద్​ ఫిల్మ్​నగర్​లో యాక్సిడెంట్​.. ఒకరు మృతి

హైదరాబాద్​లోని ఫిల్మ్​నగర్​లో ఇవ్వాల (మంగళవారం) ఉదయం యాక్సిడెంట్​ జరిగింది. ట్రాలీ ఆటో స్కూటీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో  సంధ్య అనే మహిళ చనిపోయింది. ఏడాది క్రితం సంధ్య భర్త ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు సంధ్య మృతితో వారి ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. కేసు నమోదు చేసి, పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement