Friday, May 3, 2024

Breaking: హైకోర్టులో బీజేపీకి షాక్​.. బండి యాత్రపై పిటిషన్​ స్వీకరించని కోర్టు

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్​ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రపై అభ్యంతరం వ్యక్తం కావడంతో పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్​ పోలీసులకు అందిన ఫిర్యాదుల మేరకు యాత్ర నిర్వహించకుండా బండి సంజయ్​ని కరీంనగర్​ తరలించారు. కాగా, ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించి అత్యవసరంగా హౌజ్​ మోషన్​ పిటిసన్​ దాఖలు చేసింది బీజేపీ. కాగా, దీనిపై హైకోర్టు ఈ పిటిషన్​ని తిరస్కరించింది. లంచ్​ మోషన్​ పిటిషన్​ దాఖలు చేయాలని వారికి సూచించినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement