Friday, May 3, 2024

Breaking: బైక్ ను ఢీకొన్న‌ లారీ.. తల్లీ, కూతురు దుర్మరణం..

లారీ అదుపుతప్పి బైక్ ను ఢీకొనడంతో స్పీట్ లోనే తల్లీ, కూతురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోలు వద్ద జ‌రిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో చ‌నిపోయిన వారు చిలకలూరిపేటకు చెందిన ఆదిలక్ష్మి (38), ప్రశాంతి (18)గా గుర్తించారు. మృతులు హైదరాబాద్ నుండి కుటుంబ సభ్యులతో కలిసి బైక్ పై చిలకలూరిపేట వెళ్తుండగా ఈ ఘటన జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement